Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె మెడలో నాగుపాము.. తలపై కిరీటం.. సత్యవాక్కు.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:44 IST)
ఆమె మెడలో నాగుపాము.. తలపై అమ్మవారి కిరీటంతో నృత్యం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కాంచీపురం, వాలాజాబాద్ సమీపంలో వెల్లరి అమ్మోరి ఆలయంలో సత్య వాక్కు చెప్పే మహిళ పేరు కపిల. ఈమె రెండేళ్ల క్రితం కుంభాభిషేకం సమయంలో రెండు నాగుపాములను అద్దెకు తీసుకుంది. తొలుత ఆ నాగులకు నాగ పూజ చేసి పాలాభిషేకం చేసింది. 
 
పూజ ముగిసిన తర్వాత ఆ పాములను మెడకు వేసుకుంది. ఆపై అమ్మోరిగా మారి సత్యవాక్కు చెప్పడం ప్రారంభించింది. దీంతో భక్తులు ఆమెను చుట్టుముట్టారు. ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ అమ్మోరి ఆలయానికి భక్తుల సంఖ్య గతం కంటే తగ్గడంతో ఈ విధంగా పాపులారిటీ కోసం ఆమె మెడలో పాములు వేసుకుని నృత్యం చేసిందని.. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్టు కావడంతోనే ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగిందని టాక్ వస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆలయానికి వెళ్లి ఆరా తీశారు. ఇంకా పాములను పాపులారిటీ కోసం వాడుకుంటున్నారని నిర్ధారించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments