Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె మెడలో నాగుపాము.. తలపై కిరీటం.. సత్యవాక్కు.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:44 IST)
ఆమె మెడలో నాగుపాము.. తలపై అమ్మవారి కిరీటంతో నృత్యం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కాంచీపురం, వాలాజాబాద్ సమీపంలో వెల్లరి అమ్మోరి ఆలయంలో సత్య వాక్కు చెప్పే మహిళ పేరు కపిల. ఈమె రెండేళ్ల క్రితం కుంభాభిషేకం సమయంలో రెండు నాగుపాములను అద్దెకు తీసుకుంది. తొలుత ఆ నాగులకు నాగ పూజ చేసి పాలాభిషేకం చేసింది. 
 
పూజ ముగిసిన తర్వాత ఆ పాములను మెడకు వేసుకుంది. ఆపై అమ్మోరిగా మారి సత్యవాక్కు చెప్పడం ప్రారంభించింది. దీంతో భక్తులు ఆమెను చుట్టుముట్టారు. ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ అమ్మోరి ఆలయానికి భక్తుల సంఖ్య గతం కంటే తగ్గడంతో ఈ విధంగా పాపులారిటీ కోసం ఆమె మెడలో పాములు వేసుకుని నృత్యం చేసిందని.. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్టు కావడంతోనే ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగిందని టాక్ వస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆలయానికి వెళ్లి ఆరా తీశారు. ఇంకా పాములను పాపులారిటీ కోసం వాడుకుంటున్నారని నిర్ధారించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments