Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:47 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే వుంది. సాధారణంగా కాలేజీల్లో ఉండే ఈ ర్యాగింగ్ ఇపుడు పాఠశాలల్లోకి కూడా పాకింది. ఫలితంగా పలువురు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ర్యాగింగ్‌, బెదిరింపులతో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట సీట్‌ను నాలుకతో నాకించారు. అలాగే, చర్మరంగుతో కామెంట్స్ చేస్తూ హింసించారు. 
 
గత నెల 15వ తేదీన కేరళలోని ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు నుండి మిహిర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లి రాజనా పీఎం వెల్లడించారు. ర్యాగింగ్ వల్ల తన కుమారుడు అనుభవించిన హింసను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
తన కుమారుడికి న్యాయం చేయాలని, అతని మరణం వృధా కాకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా మిహిర్ మరణం పట్ల సోషల్ మీడియాలో  జస్టీస్ ఫర్ మిహిర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. సామాన్యలతో పాటు సెలబ్రిటీలు మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోస్టులను షేర్ చెస్తున్నారు. సమంత కీర్తి సురేష్ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం జరగాలని , మిహిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajna Pm (@rajnapm)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments