Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:47 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే వుంది. సాధారణంగా కాలేజీల్లో ఉండే ఈ ర్యాగింగ్ ఇపుడు పాఠశాలల్లోకి కూడా పాకింది. ఫలితంగా పలువురు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ర్యాగింగ్‌, బెదిరింపులతో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట సీట్‌ను నాలుకతో నాకించారు. అలాగే, చర్మరంగుతో కామెంట్స్ చేస్తూ హింసించారు. 
 
గత నెల 15వ తేదీన కేరళలోని ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు నుండి మిహిర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లి రాజనా పీఎం వెల్లడించారు. ర్యాగింగ్ వల్ల తన కుమారుడు అనుభవించిన హింసను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
తన కుమారుడికి న్యాయం చేయాలని, అతని మరణం వృధా కాకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా మిహిర్ మరణం పట్ల సోషల్ మీడియాలో  జస్టీస్ ఫర్ మిహిర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. సామాన్యలతో పాటు సెలబ్రిటీలు మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోస్టులను షేర్ చెస్తున్నారు. సమంత కీర్తి సురేష్ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం జరగాలని , మిహిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajna Pm (@rajnapm)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments