Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఆన్లైన్ చదువుల కోసం మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టిన తల్లి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (12:51 IST)
కరోనావైరస్ సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. చేసేందుకు పని లేక, తినడానికి తిండి లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆన్లైన్ చదువుల మరింత ఇబ్బంది పెడుతున్నాయి. 
విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు తల్లిదండ్రులు.
 
కర్ణాటక గడగ్ జిల్లాలో ఓ మహిళ తన బిడ్డల చదువు కోసం మెడలో పుస్తెల తాడు తాకట్టు పెట్టింది. ఆన్లైన్ చదువు కోసం టీవీలో తరగతులు చూడటానికి తమ పిల్లలకు టీవీ తెచ్చేందుకు రాడెర్ నాగనూర్ నరదుండకు చెందిన కస్తూరి అనే మహిళ తన మంగళ సూత్రాన్ని రూ. 20 వేలకు తాకట్టు పెట్టి టివిని కొనుగోలు చేసింది.
 
ఈ ఘటన చూస్తే సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments