Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (16:24 IST)
ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60వేల కోట్ల ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈసీఎల్‌జీఎస్ పథకం లిమిట్‌ను రూ.3లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు సీతారామన్ వెల్లడించారు. చిన్న ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇచ్చే అంశాన్ని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. 
 
ఒక్క వ్యక్తికి గరిష్టంగా రూ. 1.25 లక్షల రుణాన్ని ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తవారికి ఎక్కువగా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రుణ హామీ పథకం ద్వారా చిన్న పట్టణాల్లోని వారికి కూడా లబ్ది చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 
ఇకపోతే.. కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన టూరిజం రంగానికి కూడా కేంద్రం చేయూత అందించింది. ఈ రంగంలో భాగస్వాములైన వారికి లోన్ గ్యారంటీ ఇవ్వనుంది. టూరిజం ఏజెన్సీలకు రూ. లక్షల వరకు తీసుకునే లోన్‌కు వంద శాతం గ్యారంటీ ఇవ్వనున్నట్టు తెలిపింది. టూరిస్ట్ గైడ్‌లకు రూ. లక్ష వరకు తీసుకునే లోన్‌కు గ్యారంటీ ఇస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments