Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు.. ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:39 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘ‌ట‌న వెలుగు చూసింది. ఇంత‌కుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్ర‌మే అమ్ముడుపోయేవ‌ని, ఇప్పుడు స్టోర్‌లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగ‌ల‌డం లేద‌ని ఓ మెడిక‌ల్ షాపు య‌జ‌మాని తెలిపాడు. 
 
అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కొంతమంది విద్యార్థులు కండోమ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ 10 నుంచి 12 గంటల వరకు మ‌త్తు ఉంటుంద‌ని వైద్యులు చెప్తున్నారు. 
 
కండోమ్స్‌ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం