Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిశూర్‌లో ఏనుగు దాడి-ఐదేళ్ల బాలిక మృతి, తండ్రి, తాతకు గాయాలు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:35 IST)
త్రిశూర్‌లో జరిగిన ఏనుగుదాడిలో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఇంకా ఆమె తండ్రి, తాతకు గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. అతిరప్పిల్లి సమీపంలోని కన్నన్‌కుజి వద్ద సోమవారం ఐదేళ్ల బాలికను అడవి ఏనుగు దాడి చేసి చంపేసింది. 
 
మృతురాలిని మాలా స్థానిక నిఖిల్ కుమార్తె అగ్నిమియగా గుర్తించారు. ఈ దాడిలో నిఖిల్, బావ జయన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని చాలక్కుడి సెయింట్ జేమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
కుటుంబం బంధువులతో కలిసి గార్డెన్‌లో వున్నప్పుడు ఏనుగు దాడి చేసింది. ఏనుగు చూసి పారిపోతుండగా వారిపై తొండంతో దాడి చేసింది.  బాలిక పరిగెత్తినప్పుడు అది తొక్కి చంపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments