Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థకుంభమేళాలో అగ్నిప్రమాదం : పరుగులు తీసిన భక్తులు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (16:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మంగళవారం నుంచి అర్థకుంభమేళ సంబరాలు మొదలుకానున్నాయి. అయితే, ఈ వేడుకల ప్రారంభానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకదళ సిబ్బంది ఆగమేఘాలపై మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డులు ఆహుతికి దగ్దమయ్యాయి. అయితే, ఫైర్ సిబ్బంది అప్రమత్తత వల్ల ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగలేదు. 
 
కాగా, ఈ అర్థకుంభమేళాకు 192 దేశాల నుంచి సుమారుగా 12 కోట్ల మంది భక్తులు వస్తాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగానే ఏర్పాటుచేసింది. ఈ కుంభమేళా కోసం తాత్కాలిక నగరాన్ని రూ.2800 కోట్లతో నిర్మించారు. ఈ నగర వ్యాప్తంగా వెయ్యి సీసీటీవీ కెమెరాలు, 20 మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే, ఈ నగరమంతా రాత్రిపూట కూడా పట్టపగలుగా ఉండేలా 40 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments