Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థకుంభమేళాలో అగ్నిప్రమాదం : పరుగులు తీసిన భక్తులు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (16:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మంగళవారం నుంచి అర్థకుంభమేళ సంబరాలు మొదలుకానున్నాయి. అయితే, ఈ వేడుకల ప్రారంభానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకదళ సిబ్బంది ఆగమేఘాలపై మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డులు ఆహుతికి దగ్దమయ్యాయి. అయితే, ఫైర్ సిబ్బంది అప్రమత్తత వల్ల ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగలేదు. 
 
కాగా, ఈ అర్థకుంభమేళాకు 192 దేశాల నుంచి సుమారుగా 12 కోట్ల మంది భక్తులు వస్తాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగానే ఏర్పాటుచేసింది. ఈ కుంభమేళా కోసం తాత్కాలిక నగరాన్ని రూ.2800 కోట్లతో నిర్మించారు. ఈ నగర వ్యాప్తంగా వెయ్యి సీసీటీవీ కెమెరాలు, 20 మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే, ఈ నగరమంతా రాత్రిపూట కూడా పట్టపగలుగా ఉండేలా 40 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments