Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్ ర్యాంకర్‌పై ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:25 IST)
ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ సివిల్స్ 2019 ఫలితాల్లో ర్యాంకర్‌గా నిలించిన ఐశ్వర్య షెరోన్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమె మిస్ ఇండియా మాజీ ఫైనలిస్ట్ కూడా. ఐశ్వ‌ర్య పేరుతో 20 న‌కిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయ‌ని ఓ 23 ఏడ్ల వ్య‌క్తి కొలాబా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ కింద ఆమెపై ఆగ‌స్టు 6న ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ శివాజీ తెలిపారు.
 
అయితే, ఈ కేసులో ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని, ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని చెప్పారు. కాగా, త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే లేదని ఐశ్వ‌ర్య చెప్పారు. ఎవ‌రో త‌న పేరుతో అకౌంట్లు సృష్టించార‌ని, త‌న అనుమ‌తి లేకుండా త‌న ఫొటోలు, వీడియోలు పెడుతునున్నార‌ని తెలిపారు. తాజాగా వెలువ‌డిన యూపీఎస్సీ ఫ‌లితాల్లో ఆమె 93వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments