Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి అంత్యక్రియలు.. కుప్పకూలిన కుమారుడు.. మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:57 IST)
కోవిడ్‌తో మృతి చెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే కుప్పకూలిన కుమారుడు కాసేపటికే కన్నుమూసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా పూన్చా గ్రామం బైలుగుత్తిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కొప్పళకు చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ భుజంగశెట్టి (64) కుటుంబం బైలుగుత్తిలో నివసిస్తోంది. భుజంగశెట్టికి కొవిడ్‌ రాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అంత్యక్రియల వేళ కుమారుడు శైలేష్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బంధువులు పుత్తూరు ఆసుపత్రికి తరలించగా చికిత్సలు ఫలించక మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రీ కొడుకు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments