Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల 'రైల్ రోకో'.. నాలుగు గంటలు.. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:20 IST)
దేశవ్యాప్తంగా రైతుల 'రైల్ రోకో' కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరపనున్నారు రైతులు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు 'రైల్ రోకో' నిర్వహించాలంటూ 'సంయుక్త కిసాన్ మోర్చా' పిలుపునిచ్చింది. 
 
అయితే శాంతియుతంగా నిరసన తెలపాలని 'సంయుక్త కిసాన్ మోర్చా' తెలిపింది. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే పరిరక్షణ దళంతో భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేసింది రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 20 వేలకు మందికి పైగా రైల్వే పరిరక్షక దళాలను మొహరించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితులను ఎప్పటికకప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments