Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల 'రైల్ రోకో'.. నాలుగు గంటలు.. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:20 IST)
దేశవ్యాప్తంగా రైతుల 'రైల్ రోకో' కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరపనున్నారు రైతులు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు 'రైల్ రోకో' నిర్వహించాలంటూ 'సంయుక్త కిసాన్ మోర్చా' పిలుపునిచ్చింది. 
 
అయితే శాంతియుతంగా నిరసన తెలపాలని 'సంయుక్త కిసాన్ మోర్చా' తెలిపింది. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే పరిరక్షణ దళంతో భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేసింది రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 20 వేలకు మందికి పైగా రైల్వే పరిరక్షక దళాలను మొహరించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితులను ఎప్పటికకప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments