Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (14:29 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానేలో సైలాస్ జోథియా అనే బాబా వుండేవాడు. అతడు గత జన్మలు గురించి చెప్పడం.. వ్యాధులను నయం చేయటాన్ని అలవాటుగా పెట్టుకునేవాడు. తద్వారా అతడు చేసే సేవలకు మూడు లక్షలు తగ్గకుండా వసూలు చేసేవాడు. ఇతని వద్దకు వచ్చి ఓ టెక్కీని కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. గత జన్మలో తాను టెక్కీ భర్తనని.. ఆదర్శ దంపతులుగా జీవించామని చెప్పాడు. దీన్ని కూడా ఆమె గుడ్డిగా నమ్మింది. 
 
అంతేగాకుండా ఆమె తండ్రి అనారోగ్యం పాలైతే నయం చేస్తానని చెప్పాడు. కానీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాబాకు టెక్కీ దూరమైంది. అయినా బాబా ఆమెను వదిలి పెట్టకుండా ఓ సీడీని పంపి రూ.10లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments