Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి మూడీస్ బూస్ట్... భారత్ రేటింగ్ పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బూస్ట్ లాంటి వార్తను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అనుకూలమంటూ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టంచేస్తూ, ప్రస్తుతం ఉన్న రేటి

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (13:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బూస్ట్ లాంటి వార్తను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అనుకూలమంటూ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టంచేస్తూ, ప్రస్తుతం ఉన్న రేటింగ్‌ను బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి సవరించింది. అలాగే, స్వల్పకాలిక కరెన్సీ రేటింగ్ ను పీ-3 నుంచి పీ-2కి మార్చింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌ను అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్న దేశంగా కూడా గుర్తించింది. జీఎస్టీ అమలుతో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోయి.. ఉత్పత్తి బాగా మెరుగుపడుతుందని అభిప్రాయపడింది. 
 
అలాగే, 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.7శాతంగా ఉంటుందని తెలిపింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని.. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలం అని తెలిపింది. 14 సంవత్సరాల తర్వాత మూడీస్ ఏజెన్సీ భారత్‌కు మెరుగైన రేటింగ్ ఇవ్వడం తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments