Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు జాగ్రత్త.. కరోనాకు అదే డేంజర్ స్పాట్..

Webdunia
శనివారం, 9 మే 2020 (15:37 IST)
అవును.. కరోనా వేగంగా వ్యాపించేందుకు కళ్లు మాత్రమే డేంజర్ స్పాట్‌గా మారిపోతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తాజా పరిశోధనలో తేలింది. కరోనా వైరస్ నేపథ్యంలో సురక్షిత చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. 
 
ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇలా కంటి ద్వారా మనిషిలోకి చొచ్చుకువెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది. అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే వంద రెట్లు వేగంగా కరోనా వైరస్ దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments