Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మపై సుప్రీం ఫైర్ - దేశ ప్రజలకు సారీ చెప్పాలంటూ ఆదేశం

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (14:04 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మహిళా నేత, మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గట్టిగా కూడా మందలించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశఆరు. పైగా, తనకు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని విన్నపించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
జస్టిస్ సూర్యకాంత్, జేపీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మను చీవాట్లు పెట్టింది. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో ఒకరకమైన అలజడి వాతావరణం నెలకొందని మండిపడింది. అందువల్ల మీడియా ముఖంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అలాగే, సదరు టీవీ యాజమాన్యం కూడా సారీ చెప్పాలని ఆర్డర్స్ పాస్ చేసింది. 
 
పైగా, ఇలాంటి వ్యాఖ్యలుచేస్తూ ఆమె లాయర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. నుపుర్ శర్మ పాల్గొన్న చర్చాకార్యక్రమాన్ని తాము పూర్తిగా వీక్షించినట్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మణిందర్ సింగ్ సుప్రీంకోర్టుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు మాత్రం వాటిని పట్టించుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments