Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు.. భద్రత కల్పించండి..

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (13:43 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్.విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలకు భద్రత కల్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్యచేసి ఆ నింద తెలుగుదేశం పార్టీపై మోపారని ఆరోపించారు. ఇపుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఎవరిని చంపుతారో తెలియట్లేదన్నారు. 
 
అందువల్ల వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెలకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలన్నారు. పైగా, రాజశేఖర్ రెడ్డితి హత్య కాదు రిలయన్స్ వాళ్లే చంపించారని అప్పట్లో జగన్ పత్రికలో రాయించుకున్నారని, కానీ అధికారంలోకి వచ్చారు. ముఖేష్ అంబానీ రాజ్యసభ సీటు అడిగ్గానే రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments