వైఎస్ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు.. భద్రత కల్పించండి..

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (13:43 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్.విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలకు భద్రత కల్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్యచేసి ఆ నింద తెలుగుదేశం పార్టీపై మోపారని ఆరోపించారు. ఇపుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఎవరిని చంపుతారో తెలియట్లేదన్నారు. 
 
అందువల్ల వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెలకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలన్నారు. పైగా, రాజశేఖర్ రెడ్డితి హత్య కాదు రిలయన్స్ వాళ్లే చంపించారని అప్పట్లో జగన్ పత్రికలో రాయించుకున్నారని, కానీ అధికారంలోకి వచ్చారు. ముఖేష్ అంబానీ రాజ్యసభ సీటు అడిగ్గానే రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments