Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణుడి అహంకారం.. కంసుడి గర్జనలు ఏమీ చేయలేకపోయాయి : సీఎం యోగి

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:20 IST)
తమిళనాడు రాష్ట్రానికి చెందిన డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. హిందూ సంస్థలతో పాటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. రావణుడి అహంకారం, కంసుడి గర్జనలు కూడా ఏమీ చేయలేపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. 
 
సనాతన ధర్మంపై గతంలో దాడులు చేసిన వారు దానికి నష్టం కలిగించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఇపుడు అధికార దాహంతో ఉన్న పరాన్నాజీవులు కొందరి వల్ల కూడా దానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. సనానత ధర్మాన్ని తుడిచి పెట్టేయాలన్న రావణుడి అహంకారం కూడా విఫలమైందన్నారు. కంసుడి గర్జనలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయని గుర్తుచేశారు. 
 
బాబర్, ఔరంగజేబు వంటివారి దురాగతాలు కూడా నిర్మూలించలేక పోయాయని చెప్పారు. అలాంటి సనాతన ధర్మాన్ని చిల్లర శక్తులు తుడిచి పెట్టేస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మం అనేది సూర్యుడి శక్తివంటిదని అభివర్ణించారు. మూర్ఖులు మాత్రమే సూర్యుడిపై ఉమ్మ వేయాలని చూస్తారని, అయితే, అది తిరిగ వారిపైనే పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహింంచాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments