Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాకు భారత్‌ పేరు.. చైనా ఏమంటుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:58 IST)
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. పొరుగు దేశం చైనా కూడా దాదాపు భారత్ వ్యతిరేక వైఖరినే ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. 
 
అంతర్జాతీయంగా తన ఖ్యాతిని పెంచుకునేందుకు జీ20 సదస్సును భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. భారతదేశం 1947కి ముందు నాటి నీడ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా? అన్నది కీలకం. 
 
విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని చూడలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాముఖ్యతను భారత్ తన వృద్ధి చోదకంగా ఉపయోగించుకోగలదని ఆశాజనకంగా ఉంది. 
 
"అంతర్జాతీయ సమాజం దృష్టి రాబోయే G20 సదస్సుపై కేంద్రీకృతమై ఉన్న తరుణంలో, న్యూఢిల్లీ ప్రపంచానికి ఏమి చెప్పదలుచుకుంది?" అని చైనా ప్రశ్నిస్తోంది. పేరు మార్చడం వలస పాలన నీడను చెరిపేయడమేనని చైనా భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments