ఇండియాకు భారత్‌ పేరు.. చైనా ఏమంటుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:58 IST)
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. పొరుగు దేశం చైనా కూడా దాదాపు భారత్ వ్యతిరేక వైఖరినే ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. 
 
అంతర్జాతీయంగా తన ఖ్యాతిని పెంచుకునేందుకు జీ20 సదస్సును భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. భారతదేశం 1947కి ముందు నాటి నీడ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా? అన్నది కీలకం. 
 
విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని చూడలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాముఖ్యతను భారత్ తన వృద్ధి చోదకంగా ఉపయోగించుకోగలదని ఆశాజనకంగా ఉంది. 
 
"అంతర్జాతీయ సమాజం దృష్టి రాబోయే G20 సదస్సుపై కేంద్రీకృతమై ఉన్న తరుణంలో, న్యూఢిల్లీ ప్రపంచానికి ఏమి చెప్పదలుచుకుంది?" అని చైనా ప్రశ్నిస్తోంది. పేరు మార్చడం వలస పాలన నీడను చెరిపేయడమేనని చైనా భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments