Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (15:49 IST)
కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తిరుర్‌లో జరిగిన పుతియంగడి ఉత్సవానికి వందలాది మంది తరలివచ్చారు. అక్కడ అనేక ఏనుగులు మీద దేవతల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి ఏనుగుల దగ్గర నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ఏనుగుకు పట్టరాని కోపం వచ్చింది. ఆ వెంటనే వారిపైకి దూసుకొచ్చింది. 
 
పైగా, ఫోటో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని తొండంతో ఎత్తి మరోవైపునకు పడేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది గాయపడినట్టు సమాచారం. ఆ వెంటనే మావటి వాళ్లు రెండు గంటల పాటు శ్రమించి ఏనుగులను శాంతింపజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments