Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (08:30 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అలాగే, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments