Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (08:30 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అలాగే, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments