Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజిపురాలో తీరని విషాదం - కారు - ట్రక్కు ఢీకొని 8 మంది సజీవదహనం

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (10:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోజిపురాలోని తీరని విషాదం నెలకొంది. కారు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి  సహా మొత్తం ఎనిమిది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ శనివారం రాత్రి బరేలి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి అవతలి రోడ్డులో పడి.. ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. 
 
పైగా, కారు ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్లు లాక్ కావడంతో కారులోని వారంతా తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి సహా మొత్తం ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments