Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింపాంజీలను అటాచ్‌ చేసిన ఈడీ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:23 IST)
ఎక్కడైనా మనీ ల్యాండరింగ్ చట్టం కింద సంబంధిన ఆస్తులు, లేదా ఖాతాలను అటాచ్ చేస్తుంది ఈడీ. కానీ విచిత్రంగా చింపాంజీలను అటాచ్ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ లో జరిగింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహ గతంలో అక్రమంగా చింపాంజీలను నిర్భంధించాడని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును ఈడీకి బదిలీచేసింది ప్రభుత్వం.. దాంతో అతను వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
 
ఇందులో మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు సాగుతోంది. కేసులో భాగంగా స్మగ్లర్‌ ఇంటి నుంచి మొత్తం ఏడు చింపాంజీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్‌ జంతుప్రదర్శన శాలలో ఉంచారు.

మనీ లాండరింగ్‌ చట్టంకింద జంతువులను అటాచ్‌ చేయడం చేశారు. అయితే జంతువులను అటాచ్ చేయడం దేశంలో ఇదే మొదటి సారి అని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం స్మగ్లర్ సుప్రదీప్‌ గుహ ఈడీ అదుపులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments