Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విచారణకు బ్రేక్ ఇచ్చిన ఈడీ - అమ్మ చెంతకు రాహుల్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (07:41 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలంటూ రాహుల్ లేఖ రాశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం శుక్రవారం ఒక్క రోజు విచారకు బ్రేక్ ఇచ్చారు. పైగా, శనివారం విచారణ కొనసాగిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సస్పెన్స్‌గా ఉంచారు. 
 
నేషనల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 28 గంటల పాటు విచారిచారు. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
అయితే, ఈ విచాణమను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె ఆస్పత్రిలో ఉందని లేఖలో వివరించారు. దీంతో శుక్రవారం విచారమకు ఈడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈడీ వర్గాల సమాచారం మేరకు రాహుల్ వినతికి ఈ నెల 20వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments