Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విచారణకు బ్రేక్ ఇచ్చిన ఈడీ - అమ్మ చెంతకు రాహుల్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (07:41 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలంటూ రాహుల్ లేఖ రాశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం శుక్రవారం ఒక్క రోజు విచారకు బ్రేక్ ఇచ్చారు. పైగా, శనివారం విచారణ కొనసాగిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సస్పెన్స్‌గా ఉంచారు. 
 
నేషనల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 28 గంటల పాటు విచారిచారు. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
అయితే, ఈ విచాణమను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె ఆస్పత్రిలో ఉందని లేఖలో వివరించారు. దీంతో శుక్రవారం విచారమకు ఈడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈడీ వర్గాల సమాచారం మేరకు రాహుల్ వినతికి ఈ నెల 20వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments