Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఖ్రుల్ పట్టణానికి సమీపంలో భూకంపం... భూకంప లేఖినిపై 4.6గా నమోదు..

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:12 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్ణానికి 208 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భూకంప లేఖినిపై 4.6గా నమోదైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమికి 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన రెండో భూకంపం ఇదేనని తెలిపింది. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో అస్సాంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. 
 
కాకాగా, భారత భూకంప జోన్ మ్యాచ్ ప్రకారం మణిపూర్ రాష్ట్రం హై రిస్క్ సీస్మిక్ జోన్-5లో ఉంది. భౌగోళిక నిర్మాణం, స్థానం కారణంగా ఈ రాష్ట్రంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. సెప్టెంబరులో కూడా ఉఖ్రుల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అయితే, దీని తీవ్రత పెద్దగా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, తాజాగా భూకంపం వల్ల కలిగిన నష్టం ఇతర వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments