Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్.. ఆమ్నెస్టీ

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (22:32 IST)
భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్ ఉందని ఆపిల్ కంపెనీ కొన్ని నెలల క్రితం తన వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని పంపిన విషయం తెలిసిందే. దాంతో విపక్షాలు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెగాసస్ సమస్యపై ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి.
 
తాజాగా ఇదే అంశంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది.
 
యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ అందడంతో "ది వైర్" మ్యాగజైన్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, మరో జర్నలిస్టు తమ ఫోన్‌లలో పెగాసస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న సైబర్ ల్యాబ్‌కు ఫోన్‌లు ఇచ్చారు. ఈ రెండు ఫోన్లను తమ ల్యాబ్‌లో పరీక్షించగా వాటిలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉన్నట్లు తేలిందని ఆమ్నెస్టీ ఇటీవల వివరించింది.
 
పెగాసస్ స్నూపింగ్ కాకుండా ఫోన్‌లలో సమాచారాన్ని సేకరించే సాఫ్ట్‌వేర్‌గా పేరుగాంచింది. సాధారణ పరిస్థితుల్లో ఎవరూ తమ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్ ఉనికిని గుర్తించలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments