అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:00 IST)
తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో మాజీ మంత్రిని టార్గెట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తంగమణి నివాసం, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల గృహాలతోపాటు మొత్తం 69 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలకు దిగారు. 
 
గత పదేళ్ళకాలంలో మంత్రిగా కొనసాగిన తంగమణి తాను సంపాదించిన అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా పెట్టుబడులుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ తనిఖీలు ఏకంగా 69 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దిండిగల్, మదురైతో సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోని ఐదు చోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికి కీలమైన పత్రాలతో పాటు.. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments