Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం ప్రమాదకరం.. నిఘా సంస్థలు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:03 IST)
దేశ భ‌ద్ర‌త దృష్ట్యా విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం అత్యంత ప్రమాద‌క‌రం అని నిఘా సంస్థ‌లు గుర్తించాయి. అందుకే చాలా చోట్ల డ్రోన్ల వినియోగాన్ని క‌ట్ట‌డి చేస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటిని నిషేధిస్తూ, ప‌లు రాష్ట్రాల్లో ఆంక్షు జారీ అయ్యాయి. 
 
కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. 
 
గ‌త మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో శ్రీశైలం దేవ‌స్థానం అప్రమత్తం అయింది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట నిఘా తీవ్ర‌త‌రం చేశారు. 
 
అస‌లు రాత్రి పూట గ‌గ‌న త‌లంలో సంచ‌రిస్తున్న అవి డ్రోన్ల లా లేక మ‌రేవైనానా అని  గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డ్రోన్ల విన‌యోగంపై నిఘా పెట్టామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments