Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ తాగించారు.. ఎక్కడో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:53 IST)
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిచారు. 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు శానిటైజర్ తాగించారు. దీంతో వారు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.

ఈ నేపధ్యంలో అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు.

దీంతో వారు కొద్దిసేపటి తరువాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments