Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 4వతేదీనే అమ్మ చనిపోయారు.. 5న కాదు: దివాకర్

దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అమ్మపై దివాకర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (17:54 IST)
దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అమ్మపై దివాకర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని అపోలో తెలిపిందని.. అయితే అందులో నిజం లేదని దివాకర్ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత డిసెంబర్ 4 వతేదీ సాయంత్రం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారని స్పష్టం చేశారు. చెన్నైలోని అపోలో బ్రాంచులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన తర్వాతే అమ్మ మరణవార్తను ప్రకటిస్తామని అపోలో యాజమాన్యం తెలిపిందని.. అందుకే డిసెంబర్ 4న అమ్మ చనిపోతే..డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయినట్లు ప్రకటించారని దివాకర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments