Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ల విద్యార్థి మృతి.. ఎముకలు విరిగి..?

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (15:17 IST)
ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఘటన సమయంలో విద్యార్థితో పాటు అతని సహచరులు కూడా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
వజీరాబాద్ రోడ్డులోని మండోలి జైలు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు ఘజియాబాద్‌లోని గగన్ విహార్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
 
మృతుడు రెయిలింగ్‌పై వాలాడు. అయితే బ్రిడ్జి ఫుట్‌ఓవర్‌పై రెయిలింగ్‌లో కొంత భాగం విరిగిపోవడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ స్టూడెంట్‌కి గాయాలు ఏర్పడ్డాయి. తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments