Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ల విద్యార్థి మృతి.. ఎముకలు విరిగి..?

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (15:17 IST)
ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఘటన సమయంలో విద్యార్థితో పాటు అతని సహచరులు కూడా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
వజీరాబాద్ రోడ్డులోని మండోలి జైలు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు ఘజియాబాద్‌లోని గగన్ విహార్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
 
మృతుడు రెయిలింగ్‌పై వాలాడు. అయితే బ్రిడ్జి ఫుట్‌ఓవర్‌పై రెయిలింగ్‌లో కొంత భాగం విరిగిపోవడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ స్టూడెంట్‌కి గాయాలు ఏర్పడ్డాయి. తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments