Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతక దోషం పేరుతో మేనకోడలిపై మేనమామ అత్యాచారం...

దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీల

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (16:02 IST)
జాతక దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీకి చెందిన 23 యేళ్ల యువతిపై ఆమె మేనమామ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలన్న కోర్కెతో... ఆమెను లోబరుచుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఆ యువతి జాతకంలో దోషం ఉందనీ, దాన్ని సరిచేయకుంటే తండ్రి ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ దోష నివృత్తితో పాటు తండ్రి ప్రాణాలు కాపాడాలంటే తాను చెప్పినట్టు వినాలని ఆదేశించాడు. 
 
దీంతో ఆ యువతి తండ్రి ప్రాణాలతో పాటు తన దోష నివృత్తి కోసం మేనమామ చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చింది. ఈ తంతు గత నాలుగేళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆ యువతికి ఓ వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ.. ఆ మేనమామ ఆ యువతిని విడిచిపెట్టలేదు. పైగా, పెళ్లయనప్పటికీ తన కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. దీంతో ఆ వివాహిత ధైర్యం చేసి అత్తింటి వారికి చెప్పింది. వారి సహాయంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments