Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

సెల్వి
సోమవారం, 20 మే 2024 (15:30 IST)
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
లిక్కర్ పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె రెండు నెలలుగా తీహార్  జైలులో ఉంటున్నారు.
 
ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పలుమార్లు పొడిగించింది. కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన కోర్టు.. కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments