ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

సెల్వి
సోమవారం, 20 మే 2024 (15:30 IST)
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
లిక్కర్ పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె రెండు నెలలుగా తీహార్  జైలులో ఉంటున్నారు.
 
ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పలుమార్లు పొడిగించింది. కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన కోర్టు.. కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments