Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారం.. వరండాలో నిద్రపోతున్న బాలికను..?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (13:32 IST)
ఢిల్లీలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రిక్షా లాగేవాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుదామా ఫ్యామిలీతో కలిసి వుంటున్నాడు. అతడు రిక్షా నడిపేవాడు. సుదామాకు రాత్రి కాగానే... నోట్లో మందు చుక్క పడకపోతే నిద్ర పట్టదు. 
 
తాగుడుకు బాగా బానిసయ్యాడు. అలా శుక్రవారం రాత్రిడ మందు తాగి.. నిద్రపట్టకపోవడంతో అటూ ఇటూ తిరిగాడు. అలా తిరుగుతుండగా.. ఓ మరాఠా ఫ్యామిలీకి చెందిన ఓ ముసలామె, తన 8 ఏళ్ల మనవరాలు ఇద్దరూ ఇంటి బయట వరండాలో నిద్రపోతున్న దృశ్యం కనిపించింది. 
 
అంతే సుదామా ఆ చిన్నారి వద్దకు వెళ్లి నోరు మూసేసి.. ఆ పాప ఎంత గింజుకుంటున్నా మద్యం మత్తులో ఉండి కూడా వదల్లేదు. తెల్లారే సరికి ముసలామె నిద్రలేచి చూస్తే పాప పక్కన లేకపోవడంతో ఇళ్లంతా వెతికింది. 
 
చివరికి రోడ్డుపై బాలిక పడివుండటాన్ని చూసి.. ఏడుస్తున్న చిన్నారిని హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం జరుగుతూ వున్న చిన్నారికి చికిత్స చేసిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికపై అత్యాచారానికి  పాల్పడిన కామాంధుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments