Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారం.. వరండాలో నిద్రపోతున్న బాలికను..?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (13:32 IST)
ఢిల్లీలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రిక్షా లాగేవాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుదామా ఫ్యామిలీతో కలిసి వుంటున్నాడు. అతడు రిక్షా నడిపేవాడు. సుదామాకు రాత్రి కాగానే... నోట్లో మందు చుక్క పడకపోతే నిద్ర పట్టదు. 
 
తాగుడుకు బాగా బానిసయ్యాడు. అలా శుక్రవారం రాత్రిడ మందు తాగి.. నిద్రపట్టకపోవడంతో అటూ ఇటూ తిరిగాడు. అలా తిరుగుతుండగా.. ఓ మరాఠా ఫ్యామిలీకి చెందిన ఓ ముసలామె, తన 8 ఏళ్ల మనవరాలు ఇద్దరూ ఇంటి బయట వరండాలో నిద్రపోతున్న దృశ్యం కనిపించింది. 
 
అంతే సుదామా ఆ చిన్నారి వద్దకు వెళ్లి నోరు మూసేసి.. ఆ పాప ఎంత గింజుకుంటున్నా మద్యం మత్తులో ఉండి కూడా వదల్లేదు. తెల్లారే సరికి ముసలామె నిద్రలేచి చూస్తే పాప పక్కన లేకపోవడంతో ఇళ్లంతా వెతికింది. 
 
చివరికి రోడ్డుపై బాలిక పడివుండటాన్ని చూసి.. ఏడుస్తున్న చిన్నారిని హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం జరుగుతూ వున్న చిన్నారికి చికిత్స చేసిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికపై అత్యాచారానికి  పాల్పడిన కామాంధుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments