Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 43 స్థానాల్లో ఆధిక్యం

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:08 IST)
Delhi Assembly results ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 43 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 26 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ 1 చోట ముందంజలో వుంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 
మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP) నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) నుండి సందీప్ దీక్షిత్ వంటి కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
 
తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అరవింద్ కేజ్రీవాల్ నాల్గవసారి ముఖ్యమంత్రి అవుతారని AAP ధీమా వ్యక్తం చేసింది. కానీ అగ్ర నాయకులు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిషి తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారని ప్రారంభ ధోరణులు సూచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments