Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో దీపావళి.. వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు.. ఎందుకు?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:16 IST)
దీపావళి పర్వదినం వస్తేనే.. అందరూ ఎగిరిగంతేస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? దీపావళికి తర్వాత ఓ పదిరోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం.. కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. వాయు కాలుష్యం భూతంగా మారిపోతోంది.

దీనికి తోడు టపాకాయల్ని దీపావళికి కాల్చడంతో ఏర్పడే కాలుష్యంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం వున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
దీపావళి రోజు టపాకాయలు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి ... ఆ రెండు గంటలు కూడా ఎంతటి ప్రమాదానికి కారణం అవుతుందోనని ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments