Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ మంచు శివలింగాన్ని దర్శించి పూజలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:05 IST)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శించి ప్రార్థనలు చేశారు. మంత్రి అక్కడి ఆలయ సముదాయంలో ఒక గంట గడిపాడు. అమర్‌నాథ్ గుహ హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి పర్వత భూభాగాల్లో ఏటా వేలమంది భక్తులు తీర్థయాత్ర చేస్తారు.
 
శుక్రవారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ చేసే ఏదైనా దుశ్చర్యకు తగిన సమాధానం ఇవ్వమని సాయుధ దళాలను కోరారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట కఠినమైన జాగరూకతతో ఉండాలని రక్షణ మంత్రి కోరారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments