Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ మంచు శివలింగాన్ని దర్శించి పూజలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:05 IST)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శించి ప్రార్థనలు చేశారు. మంత్రి అక్కడి ఆలయ సముదాయంలో ఒక గంట గడిపాడు. అమర్‌నాథ్ గుహ హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి పర్వత భూభాగాల్లో ఏటా వేలమంది భక్తులు తీర్థయాత్ర చేస్తారు.
 
శుక్రవారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ చేసే ఏదైనా దుశ్చర్యకు తగిన సమాధానం ఇవ్వమని సాయుధ దళాలను కోరారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట కఠినమైన జాగరూకతతో ఉండాలని రక్షణ మంత్రి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments