Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. ఊగిన ఫ్యాన్లు.. 20 సెకన్ల పాటు..?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (12:42 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
నేపాల్‌లో భూకంపం తీవ్రత ఢిల్లీపై కూడా పడింది. నేపాల్‌లో శుక్రవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
అలాగే నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య 128కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments