Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. ఊగిన ఫ్యాన్లు.. 20 సెకన్ల పాటు..?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (12:42 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
నేపాల్‌లో భూకంపం తీవ్రత ఢిల్లీపై కూడా పడింది. నేపాల్‌లో శుక్రవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
అలాగే నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య 128కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments