Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ తీరాన్ని తాకిన బిపర్జోయ్ తుఫాను...

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (08:15 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను బిపర్జోయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్థాన్ దేశంలోని కరాచీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుఫాను బలపడిన బిపోర్జాయ్ తుఫాు పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్థరాత్రి సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
తుఫాను ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలుుల వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిన ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మొహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments