Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవులు రాక్షసులుగా మారిపోతున్నారా? చివరికి ఆవుపై కూడా అత్యాచారం

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (12:22 IST)
కలియుగంలో మానవులు రాక్షసులుగా మారిపోతున్నారు. కామవాంఛను తీర్చుకునేందుకు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా.. మూగజీవులపై కూడా విరుచుకుపడుతున్నారు. అలాంటి దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ కామపిశాచి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ ఆవును దారుణంగా చంపేశాడు.
 
పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌ అతనికున్న ఆవుల ద్వారా పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. కానీ బుధవారం ఓ ముళ్ల పొదలో అతని ఆవు విగతజీవిగా కనిపించింది. 
 
అంతేకాకుండా దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని తేలింది. ఇంకా పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి ఆవు కళేబరాన్ని తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం