Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవులు రాక్షసులుగా మారిపోతున్నారా? చివరికి ఆవుపై కూడా అత్యాచారం

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (12:22 IST)
కలియుగంలో మానవులు రాక్షసులుగా మారిపోతున్నారు. కామవాంఛను తీర్చుకునేందుకు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా.. మూగజీవులపై కూడా విరుచుకుపడుతున్నారు. అలాంటి దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ కామపిశాచి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ ఆవును దారుణంగా చంపేశాడు.
 
పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌ అతనికున్న ఆవుల ద్వారా పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. కానీ బుధవారం ఓ ముళ్ల పొదలో అతని ఆవు విగతజీవిగా కనిపించింది. 
 
అంతేకాకుండా దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని తేలింది. ఇంకా పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి ఆవు కళేబరాన్ని తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం