తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్: ఇకపై అలాంటి విద్యార్థులకే ఎంట్రీ

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:24 IST)
కరోనా వైరస్ పోయిందని అనుకుంటున్నాం కానీ అది ఇంకా పొంచే వుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా వెంటనే పట్టుకుంటుంది. తాజాగా చెన్నైలో ఇదే జరిగింది.

 
కోవిడ్ మార్గదర్శకాలను గాలికి వదిలేస్తుండటంతో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి చెన్నైలోని అన్నా యూనివర్శిటిలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వర్శిటీ అధికారులు ఆందోళన చెందారు.


మరోవైపు విద్యాశాఖా మంత్రి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇకపై కరోనా రెండు డోసులు టీకాలు వేసుకున్న వారిని మాత్రమే కళాశాలలోకి అనుమతించాలని ఆదేశించారు. ఇప్పటివరకూ కేవలం 46 శాతం మంది విద్యార్థులు మాత్రమే మొదటి డోస్ టీకా వేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

 
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా విద్యాలయాలు చూడాలని సూచించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ ఒకచోట గుమిగూడి పార్టీలు వగైరా చేసుకునే అవకాశం ఇవ్వవద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments