Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిని తవ్వేసిన భార్యాభర్తలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (11:58 IST)
కరోనా వైరస్ ప్రజలకు సోకకుండా, మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, కొందరు వివిధ రకాల పనులు చేసుకుంటూ ఈ లాక్‌డౌన్ సమయాన్ని గడిపేస్తున్నారు. అలాంటి వారిలో ఓ భార్యాభర్తలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఏకంగా బావినే తవ్వేశారు. ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల కేరళకు చెందిన ఓ కుటుంబంలోని 14 మంది ఏకంగా 24 అడుగుల లోతుగల బావిని తమ ఇంటి పెరట్లో తవ్విన విషయం తెల్సిందే. ఇపుడు కేవలం భార్యాభర్త మాత్రమే ఈ బావిని తవ్వి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని కార్ఖేడ గ్రామానికి చెందిన గ‌జాన‌న్ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే, వీరు మాత్రం లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
 
అంతే.. లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని ఇంటి ఆవ‌ర‌ణ‌లో చేద‌బావి త‌వ్వ‌డానికి ఉప‌యోగించుకుని తాగునీటి క‌ష్టాలు తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా భూమి పూజచేసి బావి త‌వ్వ‌డం మొద‌లుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments