Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా.. కారణం ఏమిటంటే?

Webdunia
శనివారం, 2 మే 2020 (11:18 IST)
సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా సోకింది. ఇప్పటికే కరోనాతో పంజాబ్‌లో 20మంది మృతి చెందారు. మార్చి నెలలో మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుద్వారా హజూర్‌ సాహిబ్‌కు పంజాబ్‌ నుంచి 3,500 మంది సిక్కు యాత్రికులు వెళ్లారు. లాక్‌డౌన్‌ అమలుతో సిక్కు యాత్రికులందరూ నాందేడ్‌లోనే ఉండిపోయారు.
 
కేంద్ర హోంశాఖ అనుమతితో సిక్కు యాత్రికులను ప్రత్యేక బస్సులో పంజాబ్‌కు తరలించారు. ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా 173 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సిక్కు యాత్రికులకు మహారాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయకుండా, నిర్లక్ష్యం వహించడంపై పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. 
 
ఈ ఘటనపై అకాలీదళ్‌ నాయకులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పంజాబ్‌ ఆరోగ్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అకాలీదళ్‌ డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments