Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయాల్లో గట్టి నిఘా : ఢిల్లీలో నలుగురు విదేశీయులకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం పుట్టిస్తుంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా సారించారు. ఎట్ - రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఢిల్లీకి వచ్చిన నలుగురికి విదేశీయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
వీరిని లోక్‌ నారాయణ్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనీమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఒమిక్రాన్ ముప్పుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన పరీక్షలు, కరోనా పరీక్షలు, నిఘా కోసం తీసుకుంటున్న చర్యలు సమీక్షిస్తారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments