Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లక్షణాలు.. మనస్తాపంతో ఏడవ అంతస్థు నుంచి దూకేశాడు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:42 IST)
Corona Suicide
దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ యువకుడు తనకు కరోనా వైరస్ లక్షణాలుండటం గమనించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీ నుంచి ఢిల్లీకి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా లక్షణాలుండటాన్ని కనుగొన్నాడు. వెంటనే అతనికి ఢిల్లీలోని ఆస్పత్రి చికిత్స ఇవ్వడం కూడా జరిగింది. 
 
కరోనా వైరస్ లక్షణాలుంటే వైద్యుల పర్యవేక్షణలో వుండాలని.. పాజిటివ్ అని తేలితే.. ఆపై 14 రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి బుధవారం రాత్రి ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నర్సులు షాకయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments