Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:43 IST)
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 14 వరకూ ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది.

కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది.

ఈ వైరస్‌కు విరుగుడు కనుగోనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌట్‌ను కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments