Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు, మంగళూరు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 2 మే 2022 (18:12 IST)
కరోనా ఫోర్త్ వేవ్‌లో భాగంగా కర్ణాటకలో కోవిడ్ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. పాజిటివ్ వచ్చిన వారికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 
 
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ (జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులు) కాల్ సెంటర్ ద్వారా 14 రోజుల పాటు ఐసోలేషన్ తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments