పేదల పట్ల మరీ ఇంత క్రూరమా..? ఇంతేనా సీఎం యోగి పాలన అంటే? (Video)

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (09:31 IST)
రైల్వే స్టేషన్ ఫ్లాటారామలపై సేద తీరుతున్న పేదల పట్ల ఆ రైల్వే స్టేషన్ అధికారులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌లోని చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై రైల్వే అధికారులు చల్లనీళ్లు చల్లిన చల్లారు. మహిళలు ఇబ్బంది పడుతున్నా, పిల్లలు బోరున విలపిస్తున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఎముకలు కొరికే చలిలోనూ నీళ్లు చల్లి వారిని స్టేషన్ సిబ్బంది నిద్రలేపింది. ఈ దుశ్చర్య పట్ల నెటిజన్ల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మనుషులు మరీ ఇంత కర్కశంగా ఎలా తయారయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుభిక్ష పాలన అందుస్తున్నమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పాలకులు పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments