18 ఏళ్ల యువతిపై అత్యాచారం.. భవనంపై పైనుంచి తోసేశాడు..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (21:51 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో దారుణం జరిగింది. నగరంలో పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం భవనంపై నుంచి కిందకు తోసేశారు. 
 
దాంతో బహుళ అంతస్తుల భవనాల మధ్యగా ఉన్న రోడ్డుపై ఆ యువతి పడిపోయింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రి చేర్చామని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహలోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే నిందితుడు ఎవరనే విషయాన్ని బాధితురాలి చెప్పలేకపోతున్నదని, తాము ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments