Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్ల యువతిపై అత్యాచారం.. భవనంపై పైనుంచి తోసేశాడు..

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (21:51 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో దారుణం జరిగింది. నగరంలో పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం భవనంపై నుంచి కిందకు తోసేశారు. 
 
దాంతో బహుళ అంతస్తుల భవనాల మధ్యగా ఉన్న రోడ్డుపై ఆ యువతి పడిపోయింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రి చేర్చామని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహలోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే నిందితుడు ఎవరనే విషయాన్ని బాధితురాలి చెప్పలేకపోతున్నదని, తాము ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments