సీఎం చంద్రబాబు ప్రచారం ఎఫెక్ట్ - ఆ స్థానంలో 32 యేళ్ల తర్వాత బీజేపీ విజయం

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:37 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని ఎన్డీయే కూటమి తరపున బీజేపీకి ప్రచారం చేశారు. ఫలితంగా షహదరాలో బీజేపీ అభ్యర్థి 32 యేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక్కడ 1993లో తొలిసారి బీజేపీ అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన షహదరాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థఇ సంజయ్ గోయల్ పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో గోయల్ 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 32 యేళ్ల తర్వాత బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments