Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్... బంగారం తెస్తే.. రూ.2కోట్లు: స్టాలిన్ బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (09:01 IST)
త్వరలో జపాన్‌ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది నిర్వహించాల్సిన ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న క్రీడలు కావడంతో, నిబంధనలు పాటిస్తూ, క్రీడాకారులు కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహిస్తూ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో తమిళనాడు నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపారు. సిల్వర్ మెడల్ గెలిచిన వారికి రూ.2 కోట్లు, రజతం గెలిచిన వారికి కోటి రూపాయలను బహుమతిగా ఇస్తామని సీఎం స్టాలిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments