Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌: బీజేపీ నేతను హతమార్చిన మావోయిస్టులు

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (12:29 IST)
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజేపీ నేతను మావోయిస్టులు హత్యచేశారు. హత్యకు గురైన నేత బీజేపీకి చెందిన బిర్జు తారామ్‌గా గుర్తించారు. 
 
మావోయిస్టులు అతని ఇంట్లోకి వెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రాష్ట్రంలోని రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments